దేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఆసుపత్రులు క్రిక్కిరిసిపోతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా నెలకొంది. ఆక్సిజన్ కొరతతో దేశ రాజధాని ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది. ఇదిలా ఉంటే నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ ను నింపుతుండగా ట్యాంకర్ లీకై 22 Source | Oneindia.in…
View More ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ .. 22 మంది కరోనా రోగులు మృతి .. నాసిక్ లో ఘోరం !!Category: TELUGU
జగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ దిశగా కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పారు. 11 చార్జిషీట్లలో ఏ1 జగన్.. సహ నిందితులకు పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం, ఐఏఎస్ అధికారుల ఏసిర్ రిపోర్టును తానే రాస్తానడం, రాజ్యాంగ వ్యతిరేక Source | Oneindia.in…
View More జగన్ బెయిల్ రద్దు: ఇంకొద్ది గంటల్లో -సాయిరెడ్డి స్థానంలో ఉమ్మారెడ్డి -రఘురామ మరో బాంబు -వైఎస్ షర్మిలపైనానారా లోకేష్ వైరస్- తారక్ వ్యాక్సిన్- వర్మ ట్వీట్కు దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాల్లోకి టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రామ్గోపాల్ వర్మ తరచుగా ఎంటర్ కావడం, నేతలపై విమర్శలు చేయడం, ప్రతి విమర్శలు ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే కోవలో టీడీపీనీ, నారాలోకేష్నీ, జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి రామ్గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ పచ్చ పార్టీలో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన టీడీపీ నేత Source | Oneindia.in…
View More నారా లోకేష్ వైరస్- తారక్ వ్యాక్సిన్- వర్మ ట్వీట్కు దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్.. కరోనా డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్పై సమర్థంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) బుధవారం ప్రకటించింది. సార్స్కోవ్-2, దానిలో కొత్తగా వచ్చిన మ్యూటెంట్ రకాన్ని కూడా అడ్డుకుంటోందని తెలిపింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్లను విజయవంతంగా కల్చర్ చేసినట్లు ఐసీఎంఆర్ Source | Oneindia.in…
View More డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్పైనా కోవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది: ఐసీఎంఆర్బీజేపీ భక్తులతో భజన కోసం రెడీ: మోడీ స్పీచ్పై జగన్ వ్యూహకర్త సెటైర్లు మామూలుగా లేవుగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా, అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఏ దేశంలోనూ లేనివిధంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. పాజిటివ్ కేసుల రికార్డుల్లో భారత్ టాప్లో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో నమోదైన రోజువారీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే..భారత్ దరిదాపుల్లో ఏ దేశమూ లేదు. దేశంలో 62 శాతం పాజిటివ్ కేసుల గ్రోత్ Source | Oneindia.in…
View More బీజేపీ భక్తులతో భజన కోసం రెడీ: మోడీ స్పీచ్పై జగన్ వ్యూహకర్త సెటైర్లు మామూలుగా లేవుగాActress: నటి పెళ్లికి సర్వం సిద్దం, ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ మొగుడు, పెళ్లి కొడుక్కి తెలిసి ?, సెకండ్ హ్యాండ్ ?
చెన్నై: ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం అవుతున్న టీవీ సీరియల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇంటింటిరామయణం వీధిలో పడింది. ప్రేమించిన టీవీ సీరియల్ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన ఆ నటి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నటిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన పెళ్లి కొడుకు Source | Oneindia.in…
View More Actress: నటి పెళ్లికి సర్వం సిద్దం, ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ మొగుడు, పెళ్లి కొడుక్కి తెలిసి ?, సెకండ్ హ్యాండ్ ?బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నారా..బ్యాడ్న్యూస్: ఆ విమానాలు రద్దు: ఎప్పటివరకు: రీఫండ్ ఎలా
న్యూఢిల్లీ: బ్రిటన్ వెళ్ల దలచుకున్న ప్రయాణికులకు బ్యాడ్న్యూస్. ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. భారత్లో పెద్ద ఎత్తున కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతోండటాన్ని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్.. పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకుని ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఈ నెల 24వ Source | Oneindia.in…
View More బ్రిటన్ వెళ్లాలనుకుంటున్నారా..బ్యాడ్న్యూస్: ఆ విమానాలు రద్దు: ఎప్పటివరకు: రీఫండ్ ఎలాIndia Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలం
భారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. కరోనా నియంత్రణా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో తీవ్ర ఆరోగ్య సంక్షోభం నెలకొంది. భారతదేశంలో ప్రస్తుతం 21,57,538 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు Source | Oneindia.in…
View More India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలంBe Careful:ఆ రాష్ట్రంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్..: రోగనిరోధక శక్తిని దాటుకుని దాడి చేస్తోందట..!
కోల్కతా: దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ గడగడలాడిస్తోంది. ఈ క్రమంలోనే నిపుణులు మరో బాంబు పేల్చారు. కరోనావైరస్ జన్యు క్రమంకు సంబంధించి B.1.618 అనే వైరస్ మూలాలను పశ్చిమబెంగాల్లో కనుగొన్నట్లు తెలిపారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా వైరస్ రోగనిరోధక శక్తిని దాటుకుని ఆరోగ్యంకు హాని చేకూరుస్తుందని నిపుణులు Source | Oneindia.in…
View More Be Careful:ఆ రాష్ట్రంలో మరో కొత్త కోవిడ్ వేరియంట్..: రోగనిరోధక శక్తిని దాటుకుని దాడి చేస్తోందట..!తెలంగాణ కొత్త కేసులు ఆరున్నర వేలు: 20 మంది మృత్యువాత: జిల్లాలవారీ రిపోర్ట్ ఇదే
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రజలను హడలెత్తిస్తోన్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రోజువారీ కేసుల్లో కనిపిస్తోన్న వేగం.. ఇదివరెప్పుడూ లేదు. అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. సెకెండ్ వేవ్ తీవ్రత అన్ని జిల్లాల్లోనూ నెలకొంది. కొత్తగా రోజువారీ కేసుల సంఖ్య ఆరున్నర వేలను దాటింది. యాక్టివ్ Source | Oneindia.in…
View More తెలంగాణ కొత్త కేసులు ఆరున్నర వేలు: 20 మంది మృత్యువాత: జిల్లాలవారీ రిపోర్ట్ ఇదేSri Ramanavami 2021:సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలు..ఏంటంటే..?
డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. భారతదేశంలో Source | Oneindia.in…
View More Sri Ramanavami 2021:సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలు..ఏంటంటే..?ఆక్సిజన్ కొరత.. 2 గంటల వరకే నిల్వ… అరచేతిలో 500 మంది రోగుల ప్రాణాలు
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మాములుగా లేదు. వేలాది కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల గురించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి రిక్వెస్ట్ చేశారు. జీటీవీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని.. సమస్య పరిష్కరించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరారు. గత 4 Source | Oneindia.in…
View More ఆక్సిజన్ కొరత.. 2 గంటల వరకే నిల్వ… అరచేతిలో 500 మంది రోగుల ప్రాణాలుభార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశం
ఫన్నీ వీడియోలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక అంతర్జాతీయంగానూ పాపులరైన టిక్ టాక్ స్టార్ చిప్పాడ భార్గవ్ అలియాస్ ఫన్ బకెట్ భార్గవ్ దారుణ నేరాలు వెలుగులోకి వచ్చాయి. టిక్ టాక్ లో పరిచయమైన ఓ 14 ఏళ్ల బాలికను, సోషల్ మీడియాలో స్టార్ చేస్తానని, కామెడీ షోల్లో అవకాశాలు కల్పిస్తానని లోబర్చుకున్న భార్గవ్ ఆ బాలికపై అత్యాచారానికి Source | Oneindia.in…
View More భార్గవ్ రేప్ కేసుతో సంబంధం లేదు -ఏడాదిగా అతను కాంటాక్ట్లో లేడు: omg నిత్యశ్రీ కీలక సందేశంవివేక్ మృతికి కరోనా వ్యాక్సిన్కు లింక్: నటుడు మన్సూర్ అలీ ఖాన్పై కేసు నమోదు
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు మన్సూర్ అలీఖాన్పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ప్రముఖ తమిళ సినీ నటుడు వివేక్ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. అయితే, వివేక్ మృతికి.. కరోనా Source | Oneindia.in…
View More వివేక్ మృతికి కరోనా వ్యాక్సిన్కు లింక్: నటుడు మన్సూర్ అలీ ఖాన్పై కేసు నమోదుకరోనా సెకండ్ వేవ్: దేశంలో వారం నుంచి గంటకు 10వేల కొత్త కేసులు, 60 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తొలి దశ కంటే రెండో దశ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా దేశంలో రోజుకు 2 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గత కొద్ది రోజుల నుంచి సగటున గంటకు 10వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండగా, 60 మరణాలు సంభవిస్తున్నాయని Source | Oneindia.in…
View More కరోనా సెకండ్ వేవ్: దేశంలో వారం నుంచి గంటకు 10వేల కొత్త కేసులు, 60 మరణాలు