Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 7 మంది మృతి, 26 మందికి గాయాలు!

Road Accident: కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
  Read More | https://zeenews.india.com/telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *